Header Banner

పెద్దిరెడ్డికి షాక్ ఇచ్చిన అధికారులు.. బుగ్గమఠం భూముల్లో కొత్త ట్విస్ట్! సర్వే నెంబర్లలో సంచలనం!

  Wed Apr 16, 2025 21:16        Politics

బుగ్గమఠం భూములపై చేపట్టిన సర్వేను అధికారులు వాయిదా వేశారు. జాతీయ పే కమిషన్ సభ్యుల పర్యటన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 11న బుగ్గమఠం భూముల సర్వేకు సంబంధించిన నోటీసులను అధికారులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో పెద్దిరెడ్డి సహా ఐదుగురికి దేవాదాయశాఖ అధికారులు నోటీసులు పంపారు. 261/1, 261/2 సర్వే నెంబర్లలో మొత్తం 3.88 ఎకరాలు ఆక్రమించబడ్డాయని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ భూమిని తమ్ముడు ద్వారకానాథరెడ్డి కొన్నారని పెద్దిరెడ్డి వివరణ ఇచ్చారు.

ఇది కూడా చదవండిఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

భారతీయులకు ట్రంప్ మరో ఎదురుదెబ్బ.. వారికి భారీ షాక్.. ఇక వీసా రానట్లే.! రిజిస్ట్రేషన్ తప్పనిసరి - లేదంటే భారీ జరిమానాలు, జైలు శిక్ష!

తిరుమలలో భక్తులకు వసతికౌంటర్.. టీటీడీ కీలక నిర్ణయం! ఇక బస్సుల్లోనే..!

 

నేడు చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినేట్ కీలక సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!

 

ఐసీసీ క్రికెట్ కమిటీ చైర్మన్ గా మళ్లీ ఆయనే ఫిక్స్! వీవీఎస్ లక్ష్మణ్‌కు కూడా..!

 

ఆ కీలక ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్! టెండర్లు మళ్లీ ప్రారంభం!

 

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులువానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #PeddiReddy #BuggamathamLands #LandDispute #APPolitics #SurveyControversy #TempleLands